ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

75 కోట్ల స్కాం లో 7 మంది అరెస్ట్

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సి బి ఐ, భువనేశ్వర్ లో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ పైన కేసు నమోదు చేసింది.  73 కోట్ల లోన్ విషయం లో పంజాబ్ నేషనల్ బ్యాంకు నియమాలకు విరుద్ధంగా, మోసపూరిత చర్యలతో లోన్ మంజూరు చేయించుకొని, ఆ లోన్ ను కట్టకుండా ఏ న్ పి ఏ అయ్యినందువలన, పంజాబ్ నేషనల్ బ్యాంకు వారు సదరు మోసపూరిత చర్యల పైన ఫిర్యాదు చేసారు. ఈ నేరం లో ప్రస్తుతానికి 7 మందిని పైన పోలీస్ వారు కేసు పెట్టి అరెస్ట్ చేసినారు. 

In Association with 






 





Advertisement