రాజకీయాలు
పోలీసు సైరన్ ఆమెను రక్షించింది: అత్యాచారం తర్వాత హత్యాయత్నం విఫలం
ఆర్టికల్స్
హైదరాబాద్ నగర శివారులో జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుల వాంగ్మూలం ప్రకారం నిందితులు నేర చరిత్ర ఉన్నవారు. వారు అనేక అత్యాచార కేసులకు పాల్పడ్డారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటన ఎలా జరిగింది?
నిందితులు నేరచరిత్ర కలిగియున్న నేరస్థులు కాబట్టి, వారు కొన్ని రోజుల నుండి బాధితురలి రోజువారీ కార్యకలాపాలను గమనిస్తున్నారు. సంఘటన జరిగిన రోజు కాలేజీ బస్సు నుంచి దిగిన బాధితురాలు తన ఇంటికి వెళ్లేందుకు ఆటో స్టాండ్కు వెళ్లింది. ఆటోలో ఇద్దరు మహిళలు మరియు ఒక యువకుడు ఉన్నందున ఆమె నిందితుడు ఆటోలో ప్రయాణించడానికి సిద్దపడింది.
క్రైమ్
బాధితురాలు రాక గురించి మరియు ఆమె ఆటోలో ఎక్కడం గురించి నిందితుడు మరో ముగ్గురు నిందితులకు సమాచారం ఇవ్వడంతో ఇతర నిందితులు ప్రణాళికను అమలు చేసారు బాధితురాలు దిగే స్టాప్ వద్ద ఆటో డ్రైవర్ ఆగలేదు, బాధితురాలు తల్లిదండ్రులకు ఆమె అదే సమాచారం ఇచ్చింది మరియు ఆటో డ్రైవర్ యొక్క చర్యల గురించి ఆమె భయాన్ని వ్యక్తం చేసింది. బాధితురాలి తల్లిదండ్రులు 100 సమాచారం ఇచ్చారు.
అయితే నిందితుల ఈ మధ్యలోనే ఆమెపై అత్యాచారం చేసారు . నిందితులు బాధితురాలిని చంపడానికి ప్రణాళిక వేసుకున్నారు, కాని నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో పోలీసు సైరన్ల వినికిడి కారణంగా వారు ఆమెను చంపకుండా , నేరం జరిగిన ప్రదేశం నుండి తప్పించుకున్నారు .
సినిమాలు
పోలీసుల విచారణలో నిందితులు ఈ నేరం మరియు వారు చేసిన పూర్వ నేరాలకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బాధితురాలు ఈ రోజు జీవించి ఉండటానికి పోలీసు సైరన్లు ప్రధాన కారణాలు.ఆమెకు మత్తు ఇచ్చి నిందితులు బలవంతం చేశారు.సెల్ఫోన్ సిగ్నల్స్, సిసి టివి ఫొటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
For English Version