సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగొయికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య తీర్పు చెప్పిన వెంటనే శుభాకాంక్షలు తెలిపారు అని చెప్పి బంగ్లాదేశ్ దేశ మీడియాలో వార్తలు రావడం పైన స్పందించిన భారతదేశ ప్రభుత్వం అవార్తల ను వెంటనే ఖండించింది .
రాజకీయాలు
ఆర్టికల్స్
భారత విదేశాంగ ప్రతినిధి రవి కుమార్ సైతం ఈ వార్తల ను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు