ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిబిఐ కోర్టు లో విచారణ ఎదుర్కోబోతున్నారు


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిబిఐ కోర్టు లో విచారణ  ఎదుర్కోబోతున్నారు. 14 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది, అతను సంపాదించిన దానికంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపించారు. సిబిఐ కోర్టులో ఇప్పుడు స్టే పోదిగించాకపోవటం వలన  , సిబిఐ కోర్టు ఆ కేసులో విచారణను ప్రారంభిస్తుంది. సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసును తదుపరి విచారణ కోసం ఈ నెల 25 కి వాయిదా వేసింది. ఈ కేసులో లక్ష్మి పార్వతి వాంగ్మూలం నమోదు చేయబడింది.


రాజకీయాలు 












For English Version

Advertisement