మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిబిఐ కోర్టు లో విచారణ ఎదుర్కోబోతున్నారు. 14 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది, అతను సంపాదించిన దానికంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపించారు. సిబిఐ కోర్టులో ఇప్పుడు స్టే పోదిగించాకపోవటం వలన , సిబిఐ కోర్టు ఆ కేసులో విచారణను ప్రారంభిస్తుంది. సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసును తదుపరి విచారణ కోసం ఈ నెల 25 కి వాయిదా వేసింది. ఈ కేసులో లక్ష్మి పార్వతి వాంగ్మూలం నమోదు చేయబడింది.
రాజకీయాలు
For English Version