మీద మళ్ళించి కొత్త రహదారి రూపొందించటానికి కేంద్రం పచ్చ జెండా ఉపింది అనేది విశ్వసనీయమైన సమాచారం. త్వరలో సర్వే జరుపుతారు.
ఇంకా ఈ హై వే ని అనుకున్న భూములకు రెక్కలు వచ్చినట్టే. రియల్ ఎస్టేట్ రంగం ఈ రెండు మండలాలలో విపరీతముగా పుంజుకుంటుంది. భూమి రెట్లు ఆకాశాన్ని అందుతాయి. ఇప్పటికి అయిన చింతలపూడి రోడ్ల మీద పశువులు తిరగటం పైన పంచయతి వారు తగు చర్యలు తీసుకుంటే మంచిది. వాటి వలన ప్రజలు ఇబ్బంది పడటం దేవుడు ఎరుగు ....... హై వే నిర్మితం అయితే వాహనాల రద్దీ వలన రోడ్ పక్కన సేద తీరే పశువులు ని తొక్కించే ప్రమాదం పొంచి ఉంది. పూర్వం ఈ ఇలాగ ఒక ఆవును తొక్కించిన విషయం మరవకండి. అప్పటిలో మానవత దృక్పధం తో కొంత మంది అ ఆవుని ఆసుపత్రి కి తరలించి వైద్యం చేయ్యించారు. అందరు అన్ని వెళ్ళల ఒకే విధముగా స్పందించలేరు.
Post by