తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లో ఉపాధి హామీ ఏ పి ఓ అప్పలరాజు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఆదినారయనరెడ్డి ల ను సస్పెండ్ చేసినట్టు జిల్లా డ్వామా పి డి రాజకుమారి గారు వెల్లడించారు.
అరుగురుకి నోటీసు లు : సోషల్ ఆడిట్ లో భయట పడిన అవకతవకలు నిమ్మిత్తం ఆరుగురు ఉద్యోగులకు షో కాజ్ నోటీసులు జారి చేసారు అని తెలుస్తుంది. ఉపాధి హామీ అంటేనే ఉపాధి కోసం ప్రవేశ పెట్టిన పధకం అని అటువంటి ఉపాధి హామీ పధకం లో ఇటువంటి అవకతవకలు చోటు చేసుకోవటం చాల బాధాకరం అని కొంత మంది వాపోతున్నారు.
అలాగే డ్వామా పి.డి. రాజకుమారి గారి ని, అవినీతి వెలికి తీసిన వెంటనే నిర్ణయం తీసుకున్నందుకు పలువురు అభినందిస్తున్నారు.
Post by