మేము ఈ పత్రిక చదివి అందులో ప్రచురించపడిన, ప్రతి ఆర్టికల్ ని చదివి చూడగా మాకు తెలిసింది ఏమిటి అంటే - యెల్లో జ్పుర్నలిజం (అంటే నిజమైన వార్తలను భయటకు రాకుండా జరిగే ప్రక్రియ ను యెల్లో జర్నలిజం అంటారు ) (Yellow Journalism) ని అరికట్టడం లేదా కనీసం ప్రజలకి అ విషయం తెలియచెయ్యటం, నిజాయతి పరులు అయిన ఉద్యోగులు గురించి చెప్పి మిగత నిజాయతి గా ఉండాలి అని అనుకునే ఉద్యోగులుకు స్పూర్తి ని ఇవ్వడం.
సామాన్యముగా ఇలాగ చెయ్యాలి అంటే, “మన భారత దేశంలో” ఈ విధముగా జర్నలిజం చెయ్యాలి అంటే ప్రాణాలు మీద ఆశ వదులుకొని మరి చెయ్యాలి. కానీ పట్నాయక్ గారు వీటి కి భయపడలేదు, ఎదురు నిలిచాడు , నిలుస్తున్నాడు, సై అంటే సై అంటున్నారు.
ఎంతో మంది మానసిక ఆవేదనకు తను ఒక సమాధానం అయ్యి నిలుస్తున్నాడు. కొత్త నిరుకి ఆదర్శం క్రింద నిలుస్తున్నారు. రగిలిపోయి ఉన్న నిజమైన జర్నలిజం కి తన ప్రాణాలు పనముగా పెట్టి తన వంతు సహాయం చేస్తున్నాడు.
Post by