ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

పిప్పి పన్ను ఆయుర్వేద చిట్కాలు



       
పండ్ల లో అక్కడక్కడ చిన్న గుంత ఏర్పడి రంధ్రముగా మారును. అందులో తిన్న ఆహార పదార్దములు ఇర్రుక్కొని కుళ్ళుట వలన పన్ను నొప్పి, చిగుళ్ళ వాపు వచ్చును. దీనినే పిప్పి పన్ను అంటారు.
చిట్కాలు :
1.పన్నులలో ఏర్పడిన గుంతలో ఇంగువ ను ముద్దా చేసి ఉంచిన నొప్పి తగ్గును
2.లవంగాలు నూనెను పత్తికి అద్ది, పంటిలో ఏర్పడిన రంధ్రములో పెట్టిన నొప్పి తగ్గును.
౩.పత్తి గింజలు కాల్చి మసి చేసి, అ మసి చే పళ్ళు తోముకున్న నొప్పి తగ్గును. నొప్పి తగ్గటమే కాకుండా గుంతలు పడటం కూడా తగ్గును.
4. వారానికి ఒక్కసారి అయిన వేప లేక తుమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి.







 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement