సరిహద్దు వివాదం పైన భారత్ చైనా మరో అడుగు
బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని మోదీ చైనా నా అధ్యక్షుడు జీన్ పింగ్ తో సమావేశమైన అనంతరం సరిహద్దు వివాదానికి సంబంధించి మరో సమావేశం నిర్వహించడానికి భారత్ చైనా లు అంగీకరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
రాజకీయాలు
గత ఏడాది చైనా భారత్ మధ్య జరిగిన సరిహద్దు వివాదానికి సంబంధించిన సమావేశం గురించి తెలిసిందే. మరోమారు సరిహద్దుల్లో శాంతి భద్రతల దృష్ట్యా మరొక సమావేశం సరిహద్దు విషయమై చైనాతో చర్చలు జరిపే దిశగా ఇరు దేశాలు ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టుగా విదేశాంగ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది, సమావేశానికి సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఆ శాఖ క విడుదల చేయలేదు.
ఆర్టికల్స్