అయోధ్యలో ఆధిపత్య పోరు, రామమందిర నిర్మాణం కోసం అయోధ్య కమిటీ పైన ఆధిపత్య విషయంలో వివాదం తీవ్ర స్థాయిలో కి వెళ్తుంది.
అయితే మందిర నిర్మాణం కోసం కొత్తగా కమిటీని వేయవలసిన పనిలేదని, రామజన్మభూమి న్యాస్ ఆధ్వర్యంలో లో నిర్మాణం జరుగుతుందని న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ తేల్చి చెప్పేసారు.
రాజకీయాలు
ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన గోపాల్ దాస్ అనుచరులు గురువారం పరమహాన్స్ ను చుట్టుముట్టి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టికల్స్
పోలీసులు రావడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి పరమహన్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు. మరో వైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం కమిటీ నియామకంపై కొత్త చట్టం అవసరం లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి.
క్రైమ్