ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

అయోధ్యలో ఆధిపత్య పోరు


అయోధ్యలో ఆధిపత్య పోరు, రామమందిర నిర్మాణం కోసం అయోధ్య కమిటీ పైన ఆధిపత్య విషయంలో వివాదం తీవ్ర స్థాయిలో కి వెళ్తుంది.

అయితే మందిర నిర్మాణం కోసం కొత్తగా కమిటీని వేయవలసిన పనిలేదని, రామజన్మభూమి న్యాస్ ఆధ్వర్యంలో లో నిర్మాణం జరుగుతుందని న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ తేల్చి చెప్పేసారు.







రాజకీయాలు 


కానీ ఈ విషయం పైన న్యా స్ మాజీ చీఫ్ పరమహాన్స్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో కమిటీ పైన గోపాల్ దాస్ ఆధిపత్యం వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన గోపాల్ దాస్ అనుచరులు  గురువారం పరమహాన్స్ ను చుట్టుముట్టి  ఆందోళన వ్యక్తం చేశారు.





ఆర్టికల్స్




పోలీసులు రావడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి పరమహన్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు. మరో వైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం  కమిటీ నియామకంపై కొత్త చట్టం అవసరం లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. 


క్రైమ్ 

















Advertisement