పారిస్ ఒప్పందానికి స్వస్తి పలికిన అమెరికా
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆయూ దేశాలు ఉమ్మడిగా చర్చించి కుదుర్చుకున్న ఒప్పందం నుంచి నేడు ట్రంప్ గవర్నమెంట్ స్వస్తి చెప్పటానికి సిద్ధపడింది అని ట్రంప్ ప్రకటించటం సంపన్నులకు మేలు చేసే విధముగా ఉన్నది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రపంచం మొత్తం వాతావరణం విషయం లో ఒక విధముగా ఆలోచిస్తే ట్రంప్ ప్రభుత్వం మాత్రం వాతావరణం విషయములో కన్న వాణిజ్య వ్యవహారాల పైనే ఆశక్తి చూపుతోంది అనే బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణ ఒప్పందాన్ని నిరుగర్చి ట్రంప్ ఏమి చేద్దాము అనుకుంటున్నారు అనే సందేహాలు ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నాయి.