క్రిష్టియన్ మతాధికారి విషాద గేయం
నాజిలకు బలైపోయిన పాస్టర్ మార్టిన్ నిమోల్లర్ అనే క్రిష్టియన్ మతాధికారి తన విషాదాన్ని ఈ విధముగా ఒక గేయం లో వర్ణించాడు
వాళ్ళు మళ్ళి కమ్యూనిస్ట్ ల కోసం వచ్చారు,
నేను మౌనముగా ఉన్నాను, ఎందుకంటె నేను కమ్యూనిస్ట్ ని కాను
వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్ల కోసం వచ్చారు నేను మౌనముగా ఉన్నాను,
ఎందుకంటె నేను ట్రేడ్ యూనియన్ లీడర్ ని కాను
తర్వాత కేధలిక్కుల కోసం వచ్చారు, నేను మౌనముగా ఉన్నాను,
నేను మౌనముగా ఉన్నాను
చివరన నా కోసం వచ్చారు, ఇంక మాట్లాడేందుకు ఎవ్వరూ మిగిలి లేరు
ఎవడికో జరిగింది కదా అని ఈ రోజున గమ్మున కూర్చుంటే, మీ వరుకు వస్తే పైన సర్ గారి గేయాలు నేడు ప్రస్తావనలోకి వచ్చినట్టు ఏదో ఒకనాడు మీ గేయం ఎవరో ఒకరు
ప్రస్తావిస్తారు. ఒక రోజు ఒకరి వరుకు వస్తే మరుసటి రోజు ఖచ్చితముగా వేరొకరి కోసం వస్తనే ఉంటుంది. ప్రశ్నించలేని వారికీ ప్రతిఘటించ హక్కు లేదు!