క్విక్ ఆంధ్ర : రాజస్థాన్ లోని, జస్మిలేర్ జిల్లా లో రామగ్రః లోని ప్రభుత్వ ఆసుపత్రి లో డెలివరీ సమయములో బిడ్డ కాలు పట్టుకొని భయటకు తియ్యటానికి ప్రయత్నం చెయ్యగా తల మొండెం వేరు అయినవి. ఈ విషయం ఒక వార్త పత్రిక ద్వార తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజిస్తాన్ ప్రభుత్వానికి వివరణ ఇవ్వమని చెప్పి నోటిసు లు జారి చేసింది.
జాతీయ మానవహక్కుల కమిషన్ పరిగణం లోకి తీసుకున్న అంశం : కేవలం అది వైద్యులు మరియు అ ఆసుపత్రి స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం క్రింద పరిగానిన్చాపడుతుంది. అటువంటి నిర్లక్ష్యం మానవహక్కుల ఉల్లంఘన కాబట్టి మానవహక్కుల కమిషన్ ఈ విషయాన్ని సు మోటో గా స్వికరించటానికి సిద్దపడింది.
మీడియా రిపోర్ట్ ల ప్రకారం ఈ సంఘటన 11 -01-2019 నా జరిగింది. రంగ్రః ప్రభుత్వ ఆసుపత్రి వారు ఈ విషయాన్ని భయటకు పొక్కకుండా బాధితు కుటుంబాన్ని ప్రలోభ పెట్టటానికి చూసారు. అ బిడ్డ తల ఇంకా తల్లి గర్భం లోనే ఉంది, వార్త భయటకు రావటం తో రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు మెడికల్ కౌన్సిల్ వారు సదరు డాక్టర్ ను అవైటింగ్ పోస్ట్ లో ఉంచారు మరియు ఇద్దరి నర్సులను సస్పెండ్ చేసారు. అలాగే ఆసుపత్రి వారి పైన బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు, వారి మీద ఎఫ్ . ఐ . అర్ నమోదు అయ్యింది.
Post by