వ్యవసాయశాఖ ఉన్నత అధికారులు కరువు ని దృష్టి లో పెట్టుకొని క్రాప్ ఇన్సురెన్స్ మీద రైతులకి అవగాహనా కల్పించటానికి ప్రయత్నం చేస్తున్నారు అంట. రైతు యాప్ ని చాల మంది ఉపయోగించటం లేదు అని చెప్పి పాపం అధికారులు చాల బాధ పడుతున్నారు మరి నిజమే చెప్పటానికి వారికీ అయిన సిగ్గు ఉండాలి.
వ్యవసాయం చేసే రైతులు రైతు యాప్ ని పలనచోట డౌన్లోడ్ చేసుకొని, అందులో వివరాలు పొందుపరచాలి అంటే అందరికి సాధ్యపడే విషయం కాదు, చాల మంది కి అర్ధం కాకపోవచ్చు. టెక్నాలజీ ని అభివృద్ధి చెయ్యడం కరెక్టే ! కానీ అన్ని వేళల కాదు.
Post by