ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన సోనియా గాంధీ



     
తెలంగాణా సెంటిమెంట్ ని వాడుకొని, తెలంగాణా ప్రజల ని ప్రాంతం పేరు చెప్పి మళ్ళి  " గెద్ద " ని ఎక్కాలి అనుకుంటున్నా శ్రీకాకుళం  జిల్లా వాస్తవ్యుడు అయినటువంటి కే సి అర్ కి సోనియా గాంధీ చెప్పుతో కొట్టినట్టు గా సమాధానం చెప్పారు.


"ఎన్నో సంవత్యరాల తరువాత తన బిడ్డ ని చుసిన తల్లి కి యెంత సంతోష పడుతుందో నేను అంత సంతోష పడుతున్న " అని ఆవిడ చేసిన వ్యాఖ్యలో  అంతరార్దం ఎంతో ఉంది. ఎందుకంటె అప్పటిలో ఎంతో మంది ప్రాణ త్యాగం చూసి చలించిన అప్పటి ప్రభుత్వం (కాంగ్రెస్ ) రాజకీయ లబ్ది చూసుకోకుండా, ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రాంతం లో పార్టీ పరిస్థితి దారుణముగా ఉంటుంది అని ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన రాజ్యాధికారం లెక్క చెయ్యకుండా ప్రత్యేక తెలంగాణా ప్రకటించిన నిజమైన తెలంగాణా సాయుధి.

అందుకనే ఆమె తెలంగాణా రాష్ట్రాన్ని తన బిడ్డ గా అభివర్ణించారు అంతే కానీ కే సి అర్ ఒక పిచ్చోడు, మద్యానికి బానిస అయ్య లివర్ దెబ్బతిని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు అనే అర్ధాలు వచ్చే లాగా కానీ ఎటువంటి ప్రసంగం చెయ్యలేదు, అలాగే కే సి అర్ చేతకనివడిలగా ఒక మహిళా న్యాయవాది మీద అసత్య  వ్యాఖ్యలు చేసారు అని చెప్పి ఎక్కడ కూడా  ఆమె ప్రస్తావించలేదు.

ఏది ఏమైనా సోనియా గాంధీ వ్యాఖ్యలు అధికార మదం తో మదిస్తున్న అక్కడ స్వార్ద  రాజకీయ  నాయకులకు  చెప్పు  తో కొట్టిన సమాధానం క్రింద అభివర్ణించవచ్చు.








 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement