హల చల్ చేస్తున్న ఫేక్ ఫోటో |
క్విక్ ఆంధ్ర : సోషల్ మీడియా లో ఒక ఫోటో హాల్ చల్ చేస్తుంది, పెరిగిన ఇంధన ఖర్చు మీద అన్ని ప్రతిపక్ష పార్టీ లు చేసిన బంద్ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ వారు ఒక కుటుంబం మీద దాడి చేస్తున్నట్టు, కానీ అ ఫోటో ని టెక్నికల్ గా పరిశిలిస్తే అ ఫోటో లో ఉన్న ఆటో కి నెంబర్ ఉండదు, అ ఫోటో లో పట్టుకున్నవి జండ కర్రలు కావు, వెనుక నుంచి గాలి వస్తుంది కానీ ఎడమ ప్రక్కన ఉన్న వ్యక్తీ యొక్క జెండా ఏమాత్రం కదలటం లేదు కుడి వైపున్న వ్యక్తీ జెండా మాత్రం అతనకి అపోజిట్ గా ఎగురుతుంది. అది ఒక షార్ట్ ఫిలిం కోసం తయారు చేసిన పోస్టర్ అనే సమాచారం లేకపోలేదు.
అర్నాబ్ గోస్వామి బి జే పి మద్దతుదారుడు అనే అభియోగాలు లేకపోలేదు. అ విషయం తెలుసుకున్న ఎవరైన అయన పేరుని వాడుకొని ఈ పని చేసి ఉంటారు అనే అనుమానాలు లేకపోలేదు. ఈ సంఘటన తో అర్ధం అయ్యే విషయాలు ఏమిటి అంటే కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ప్రజలలో ఉంది. సర్వే లు జరిపించి కమ్యూనిస్ట్ పార్టీ లకి ఉన్న సానుకూలత తెలుసుకొని, ప్రజలలో ప్రతికుల అభిప్రాయాలు కోసం ఇటువంటి చర్యల కి ఒక పార్టీ పూనుకుంది అనే అభియోగాలు లేక పోలేదు. రాజకీయం లో వింత రాజకీయం కానీ ఈ ఉదంతం, ట్విట్టర్ నకిలీ ఖాతాలు రివ్వుమని ఎగిరినంత సేపు సమయం ట్రేస్ చెయ్యటానికి పట్టలేదు. గీత లో రాజకీయ సారాంశం తలకి ఎక్కించుకున్న పెద్దాయన అశ్వదామా హత హ : అని గట్టి గా చెప్పి కుంజరః అని నెమ్మదిగా చెప్పినట్టు ఉంది ఈ వ్యవహారం మొత్తం. బురద పోయటానికి వారె బురదలోకి దిగారు ఇప్పుడు జాగ్రత్తగా కడ్డుకోవలసి పరిస్థితి వచ్చి ఇటువంటి ఫోటో లు ప్రచరం లోకి తీసుకువస్తున్నారు. మేము పొందు పరిచిన ఫోటో ఒక్కసారి పరిశిలించండి అర్ధమవుతుంది.