ఎగారనివ్వం రెక్కలు ఇరగాతిస్తము , తిననివ్వము డొక్కల మీద తన్నుతము , మీకు బాధ ఉంటె బరించండి - సమస్య ల సెగ లో మాడిన , ప్రభుత్వ కొలిమిలో కాలిన మాకు అనవసరం నోరు మెదిపితే ఎడు ఉసాలే. అమరావతి వెళ్లతారు, ఆందోళన చేస్తారు అనే సమాచారం తో ఏలూరు లో మధ్యాహ్న భోజన కార్మికులను ముందస్తు చర్య గా అరెస్ట్ చేసారు. ప్రజాస్వామ్యం లో సమస్యలు ఉంటె పరిష్కరించాలి, అసలు సమస్యలు ఉన్నాయో లేదో అనే విషయం తెలుసుకోవాలి. అవి పరిష్కరించపడే సమస్యలలేన కాదా అనే విషయం భాదితులతో చర్చించాలి.
ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మొన్న చింతలపూడి ముఖ్యమంత్రి సభ కోసం అన్ని ప్రతిపక్ష పార్టీ ల ప్రజా ప్రతినిధుల నిర్బంధం. నిన్న ఏలూరు లో మధ్యహ్న బోజన కార్మికుల అరెస్ట్ కారణాలు ఒకటే సమస్యలు ముఖ్య మంత్రి వరుకు చేరనివ్వకుండా నిర్బంధం. మహిళలు అని లేదు మాకు సమాచారం అందింది " గిది ఫైనల్ " అని పోలీస్ బాస్ ఎవరిని ఉపెక్షించలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాలక పార్టీ నాగస్వరణకి ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించకుండా రేపు ఓటులు ఏ మొహం తో అడుగుతారు. ప్రశ్నించిన ప్రతి గొంతుని నోక్కేయ్యాలి అని చూస్తే సమస్యలు సమస్యలు గానే మిగిలిపోతాయి, వ్యతిరేకత వ్యతిరకతగానే మిగిలిపోతుంది. మనిషి స్వేచ్చని భౌతికంగా హరించవేయ్యగలరు, మరి ఆలోచన స్వేచ్చని ఎలాగా హరిస్తారు. మనసులో పాతుకుపోయిన వ్యతిరేకతను ఏ విధముగా హరించి వేస్తారు, కట్టడి చేస్తారు.
చింతలపూడి లో స్థానికి పార్టీ వారి పర్యవేక్షణ లో సొంత పార్టీ వారి మీద నిఘా పెట్టించుకునే దౌర్భాగ్య నేటి పరిస్థతి జిల్లా మొత్తం వ్యాపించేలగా ఉంది. మానవహక్కుల ఉల్లంగానలో తమ ఉనికి ఉన్నది అని చాటుతున్న ఈ ఉదంతాన్ని ప్రశ్నించే వారు ఎవరు ? నేడు విరు రేపు మీ వరుకు వస్తే ? ప్రతి సరి పాలక వర్గం లో ఉండటానికి ఇది నిరంకుశత్వం కాదు కదా ? ప్రజాస్వామ్యం
ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మొన్న చింతలపూడి ముఖ్యమంత్రి సభ కోసం అన్ని ప్రతిపక్ష పార్టీ ల ప్రజా ప్రతినిధుల నిర్బంధం. నిన్న ఏలూరు లో మధ్యహ్న బోజన కార్మికుల అరెస్ట్ కారణాలు ఒకటే సమస్యలు ముఖ్య మంత్రి వరుకు చేరనివ్వకుండా నిర్బంధం. మహిళలు అని లేదు మాకు సమాచారం అందింది " గిది ఫైనల్ " అని పోలీస్ బాస్ ఎవరిని ఉపెక్షించలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాలక పార్టీ నాగస్వరణకి ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించకుండా రేపు ఓటులు ఏ మొహం తో అడుగుతారు. ప్రశ్నించిన ప్రతి గొంతుని నోక్కేయ్యాలి అని చూస్తే సమస్యలు సమస్యలు గానే మిగిలిపోతాయి, వ్యతిరేకత వ్యతిరకతగానే మిగిలిపోతుంది. మనిషి స్వేచ్చని భౌతికంగా హరించవేయ్యగలరు, మరి ఆలోచన స్వేచ్చని ఎలాగా హరిస్తారు. మనసులో పాతుకుపోయిన వ్యతిరేకతను ఏ విధముగా హరించి వేస్తారు, కట్టడి చేస్తారు.
చింతలపూడి లో స్థానికి పార్టీ వారి పర్యవేక్షణ లో సొంత పార్టీ వారి మీద నిఘా పెట్టించుకునే దౌర్భాగ్య నేటి పరిస్థతి జిల్లా మొత్తం వ్యాపించేలగా ఉంది. మానవహక్కుల ఉల్లంగానలో తమ ఉనికి ఉన్నది అని చాటుతున్న ఈ ఉదంతాన్ని ప్రశ్నించే వారు ఎవరు ? నేడు విరు రేపు మీ వరుకు వస్తే ? ప్రతి సరి పాలక వర్గం లో ఉండటానికి ఇది నిరంకుశత్వం కాదు కదా ? ప్రజాస్వామ్యం
Post by