విజయనగరం గర్బిని స్త్రీ పడిన అవస్థలను సీరియస్ గా తీసుకున్న జాతీయ మానవహక్కుల కమిషన్ : ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశాలు
క్విక్ఆంధ్ర : విజయనగరం జిల్లా లో 31-07-2018 వ సంవత్యరం లో ఒక గర్భిని స్త్రీ పురిటి నేప్పులతో ఇబ్బంది పడుతుండగా ఆమెను ఆమె భర్త అడవి ప్రాంతం నుంచి అంబులన్స్ కోసం 12 కిలోమీటర్లు మోసుకొని వెళ్తుండగా మార్గం మధ్యలు ఆమె ప్రసవించి పుట్టిన బిడ్డ అక్కడికి అక్కడే చనిపోయింది. విజయనగరం జిల్లా లో ఇటువంటి సంఘటనలు జరగటం ఇది కొత్త కాదు అని చాల సంవత్యరాల నుంచి ఎంతో మంది ఇటువంటి ఇబ్బందులకు
గురి అవుతున్నారు అని ఒక వార్త సంస్థ ప్రచురించగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ వారు ఈ విషయాన్ని సుమోటో గా పరిగణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం మీద విచారణ ప్రారంభించి , నిజ నిజాలు తేల్చమని, అలాగే ఇటువంటి సంఘటను ఎన్ని జరిగాయో ఒక నివేదిక ఇవ్వమని నోటీసులు జారి చేసారు. రావణ వసతి కూడా మానవ హక్కుల లో ఒక భాగము క్రింద పేరుకొని, బాధిత మహిళా కి ప్రభుత్వం ఎటువంటి వైద్యం అందించింది ఆమెకు ఎటువంటి పరిహారం అండ చేసారు అనే విషయం పైన వివరణ కోరారు.
Post by