విజయ మాల్యా ఏకంగా ఒక దేశాన్ని మోసం చేసి పరాయి దేశానికీ పారిపోయి చట్టం లో ఉన్న వెసులుబాటు తో దోచిన డబ్బు మొత్తం దాచెయ్యాలి అని ప్రయత్నం చేసి విఫలం అయ్యి, ప్రపంచం అంత మోసగాడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే భరత్, లండన్ లో మాల్యాను తమకు అప్పచెప్పాలి అని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ వెస్ట్ మినిస్టర్ కోర్ట్ లో జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న తరువాత. భారత దేశం లో జైలు అంత శుభ్రముగా ఉండవు అని, అక్కడికి వెళ్ళితే తన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని మాల్యా తన వాదనను వినిపించగా, మాల్యా కోసం ముంబయి లో ఆర్ధర్ రోడ్ జైలు ని కేటాయించము అని భరత్ తన వాదనలో తెలిపి అ జైలు కి సంబంధించి కొన్ని ఫోటోలు కోర్ట్ లో దాఖలు చేసింది.. కోర్ట్ మాల్యా కు బెయిల్ మంజూరు చేస్తూ, భరత్ ప్రకటించిన జైలు యొక్క వీడియోలను తరువాత వాయిదకి అందచేయ్యాలి అని సూచించి, మాల్యా కు బెయిల్ మంజూరు చేసి కేసు ని సెప్టెంబర్ 11 కి వాయిదా వేసారు .
Post by