ఆకివిడులో జిల్లా యాంటి బయోటెక్ టాస్క్ ఫోర్సు ఆకస్మక తనిఖీలు నిర్వహించారు.
చేపలు , రొయ్యలు పెంపకం లో నిషేదిత యాంటి బయోటిక్స్ వాడటం వలన చేపలే కాకుండా వాటిని ఆహారంగా సేవించేవారి ఆరోగ్యం కూడా క్షినిస్తుంది. కానీ కొంత మంది ఎక్కువ లాభాలు గడించటానికి ఎక్కువ మోతాదులో నిషేదిత మందులు విక్రయిస్తున్నారు. ఈ విషయము తెలుసుకున్న టాస్క్ ఫోర్సు సిబ్బంది ఆకస్మిక దాడులు జరిపి దుకాణాలు సోద చేసారు.
చేపలు , రొయ్యలు పెంపకం లో నిషేదిత యాంటి బయోటిక్స్ వాడటం వలన చేపలే కాకుండా వాటిని ఆహారంగా సేవించేవారి ఆరోగ్యం కూడా క్షినిస్తుంది. కానీ కొంత మంది ఎక్కువ లాభాలు గడించటానికి ఎక్కువ మోతాదులో నిషేదిత మందులు విక్రయిస్తున్నారు. ఈ విషయము తెలుసుకున్న టాస్క్ ఫోర్సు సిబ్బంది ఆకస్మిక దాడులు జరిపి దుకాణాలు సోద చేసారు.
Post by