ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

" హైందవ క్రైస్తవం " ప్రచురణకర్త పైన కేసు లు కొట్టివేత !



       
2011 వ సంవత్యరం లో  తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు  పోలీస్ స్టేషన్ లో " హైందవ క్రైస్తవం "  ప్రచురణ కర్త అద్దంకి రంజిత్ అనే అతని మీద  జాతీయ జండ ను అవమానించే విధముగా జాతీయ జండ లో జీసస్ క్రైస్ట్ ఫోటో వచ్చే విధముగా
ప్రచురించారు అనే అభియోగం పైన కేసు నమోదు అయ్యింది. అలాగే అ పుస్తకములో హిందువుల మనోభావలు దెబ్బతినే తినే విధముగా ప్రచురితలు ఉన్నాయి అనే అభియోగాల మీద  నేషనల్ హొనౌర్ యాక్ట్ 1971  సెక్షన్ 2 క్రింద  రిజిస్టర్ చేసారు, అలాగే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295-A క్రింద నమోదు చేసారు.

ఈ కేసు పైన అద్దంకి రంజిత్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ కి వెళ్ళారు.  ఈ కేసు ని  న్యాయమూర్తి శ్రీ టి.రజని గారు విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు విని తుది తీర్పుని చెప్పారు. మోపిన అభియోగాలు నిరుపించాపడలేదు అని తిరుపునిచ్చారు.









 Post by

 Quick Andhra Independent Web Media Publication 


In Association with

Image

Advertisement