2011 వ సంవత్యరం లో తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో " హైందవ క్రైస్తవం " ప్రచురణ కర్త అద్దంకి రంజిత్ అనే అతని మీద జాతీయ జండ ను అవమానించే విధముగా జాతీయ జండ లో జీసస్ క్రైస్ట్ ఫోటో వచ్చే విధముగా
ప్రచురించారు అనే అభియోగం పైన కేసు నమోదు అయ్యింది. అలాగే అ పుస్తకములో హిందువుల మనోభావలు దెబ్బతినే తినే విధముగా ప్రచురితలు ఉన్నాయి అనే అభియోగాల మీద నేషనల్ హొనౌర్ యాక్ట్ 1971 సెక్షన్ 2 క్రింద రిజిస్టర్ చేసారు, అలాగే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295-A క్రింద నమోదు చేసారు.
ఈ కేసు పైన అద్దంకి రంజిత్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ కి వెళ్ళారు. ఈ కేసు ని న్యాయమూర్తి శ్రీ టి.రజని గారు విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు విని తుది తీర్పుని చెప్పారు. మోపిన అభియోగాలు నిరుపించాపడలేదు అని తిరుపునిచ్చారు.
Post by